హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వివిధ కారణాల వల్ల 1.95 లక్షల ఓట్లను తొలగించినట్టు స్పష్టంచేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియడంతో సీఈసీ రజత్ కుమార్ ఓ ప్రకటనలో ఓటర్ల వివరాలను విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ep9vnH
రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్
Related Posts:
గూగుల్ తల్లిని నమ్ముకుని తెగబడ్డ మందుబాబులు .. ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ !!మద్యం షాపులు కరోనా లాక్ డౌన్ తో మూత పడిన వేళ తమకున్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు మందుబాబులు. ఒక పక్క కల్లు కోసం నానా తంటాలు పడుతూనే కాల్… Read More
రాజయ్య వార్నింగ్.. పెరిగిన పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కలకలం..తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరంగా నిర… Read More
కరోనా వ్యాప్తి టీడీపీ స్లీపర్ సెల్స్ వల్లే.. ఇది టీడీపీ కుట్రే : మంత్రి మోపిదేవికరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం కరోనా కంట్రోల్ లో వైసీపీ సర్కార్ … Read More
Corona Lockdown: లాక్ డౌన్ డిమాండ్, కనపడితే కరోనాను అమ్మేస్తారు, రెఢీనా ? నాసామిరంగ !పుదుచ్చేరి/ చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి ప్రపంచ దేశాలతో ఫుల్ బాల్ ఆడుకుంటుంది. కరోనా కట్టడి కోసం భారతదేశంతో సహ ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్ప… Read More
లాక్డౌన్: రోడ్డు మధ్యలో భారీ గుంత, డోలీలో గర్భిణీ నరకయాతన(వీడియో)అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్, అధికారులు … Read More
0 comments:
Post a Comment