Saturday, February 23, 2019

బాల‌కృష్ణ‌కు హైకోర్టు నోటీసులు : ఓట‌ర్లకు డ‌బ్బు పంచిన వ్య‌వ‌హారం ..!

ప్ర‌ముఖ సినీ న‌టుడు..టిడిపి ఎమ్మెల్యే బాల‌కృష్ణ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నిక సంద ర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ వ్య‌వ‌హారం లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. నంద్యాల లో డ‌బ్బు పంచారంటూ..నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VdyrEv

Related Posts:

0 comments:

Post a Comment