Wednesday, August 12, 2020

ఏపీలో కరోనా: మళ్లీ పెరిగింది - కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు - చిత్తూరులో భయానకం

ఆంధ్రప్రదేశ్ గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. వైద్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.54 లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 2,296కు పెరిగింది. గడిచిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DZyQa2

Related Posts:

0 comments:

Post a Comment