ఆంధ్రప్రదేశ్ గడిచిన రెండ్రోజులతో పోల్చుకుంటే కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ పెరిగింది. మరణాల సంఖ్య కూడా భారీగా నమోదవుతున్నది. వైద్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.54 లక్షలకు, మొత్తం మరణాల సంఖ్య 2,296కు పెరిగింది. గడిచిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DZyQa2
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగింది - కొత్తగా 9,597 కేసులు, 93 మరణాలు - చిత్తూరులో భయానకం
Related Posts:
షాకింగ్ : హైదరాబాద్ లో ఆ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ..100 బెడ్లకు చేరింది ముగ్గురే !!దేశం మొత్తం కరోనామహమ్మారి విజృంభణతో విలవిలలాడుతున్న సమయంలో ఆసుపత్రులలో బెడ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నుండి మహానగరంలో ఆసుపత్రులలో … Read More
Girlfriend: లవర్స్ ఎంజాయ్, తల్లి బ్రైన్ వాష్, వేరే పెళ్లికి అమ్మాయి రెఢీ, నడిరోడ్డులో నరికేశాడు!చెన్నై/మదురై: ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు కొన్ని సంవత్సరాల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు… Read More
తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్: కరోనా నిబంధనలతో ఓటింగ్హైదరాబాద్: తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం మహానగర పాలక సంస్థ, సిద్దిపే… Read More
ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ నిలిపివేత: స్టాక్ వస్తేనే 18ఏళ్లు పైబడినవారికి..ముంబై: మే 1 నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం చెప్పినప్పటికీ.. పలు రాష్ట్రాలు మాత్రం మరింత సమయం పడుతుందని అంట… Read More
ప్రపంచంలోనే రోజువారీ కరోనా కేసుల వరుస రికార్డులతో భారత్ .. తాజాగా 3,86,452 కొత్త కేసులుభారత దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలు భారత దేశానికి ఎవరూ వెళ్లొద్దని, ఒకవేళ అక్కడ ఎవరైనా తమ దేశ ప్రజల… Read More
0 comments:
Post a Comment