సీనియర్ నాయకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలను సమర్ధించారు. కేవీపీ ప్రశ్నించిన దానిలో తప్పేమీ లేదని, పోలవరంపై ప్రజలకు అనుమానాలున్నాయని ఆయన ఆన్నారు. అయినా టీడీపీ , కాంగ్రెస్ రెండూ ఒకే కదా.. కేవీపీ కాంగ్రెస్ నేతనే కదా అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DU3WgJ
కేవీపీని వెనకేసుకొచ్చిన ఉండవల్లి .. పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తా
Related Posts:
Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేటర్..ఆ డాన్స్ మాస్టర్హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5..నాలుగో వారంలోకి ఎ… Read More
లగ్జరీ షిప్లో హైప్రొఫైల్ రేవ్ పార్టీ: మస్త్ మజా: బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడి సహా..ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు అరెస్ట్ అయ్యారు. పల… Read More
మరోసారి చంద్రబాబు పాదయాత్ర - ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి : జగన్ ను దెబ్బతీయాలంటే..!!మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీ… Read More
సమంతకు భరణం ఎంతో తెలుసా : అక్కడే సామ్ భారీ ట్విస్ట్ : చివరకు ఏం జరిగింది..!!సమంత- నాగచైతన్య విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధానికి వారిద్దరూ ముగింపు పలికారు. ఈ విషం పైన గత ఆరు నెలల కాలంగా ప్రచారం సాగుతోంది. చివరకు వాళ్లిద్దరే సో… Read More
బాదుడు మొదలెట్టేశాయిగా: మళ్లీ వీపు విమానం మోతేన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వ… Read More
0 comments:
Post a Comment