Tuesday, May 7, 2019

కేవీపీని వెనకేసుకొచ్చిన ఉండవల్లి .. పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తా

సీనియర్ నాయకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలను సమర్ధించారు. కేవీపీ ప్రశ్నించిన దానిలో తప్పేమీ లేదని, పోలవరంపై ప్రజలకు అనుమానాలున్నాయని ఆయన ఆన్నారు. అయినా టీడీపీ , కాంగ్రెస్ రెండూ ఒకే కదా.. కేవీపీ కాంగ్రెస్ నేతనే కదా అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DU3WgJ

Related Posts:

0 comments:

Post a Comment