ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అర్దం అవుతోందని టీడీపీ నేతలు అంతర్గత మీటింగ్ల్లో వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఏపీలో ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు. లోక్సభ సీట్లు ఎవరికి వస్తాయో కూడా విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జోస్యం పైన చర్చ మొదలైంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHLleY
ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పాణ్యం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. ఓర్వకల్లు..కల్లూరు మండలాలు పూర్తిగా పాణ్యం నియోజకవర్గంలో చేరా యి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ … Read More
ఏపీ సీఎస్ బదిలీకి కారణమెంటి? 1. జగన్, మోడీ కుట్రలు? 2. చంద్రబాబు తప్పుడు విధానాలు? మీ కామెంట్ ఏంటి?సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్.వి. సు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నందికొట్కూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా నందికొట్కూరు రూపాంతరం చెం దింది. ఆత్మకూరు నిమోజకవర్గం నుండి పాముల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కర్నూలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..ఈ నియోజకవర్గం పరిధిలోని 12 గ్రామాల్లో 9 గ్రామాలు కోడుమూరు నియోజకవర్గంలోకి వెళ్లాయి. కాగా, కర్నూలు… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నంద్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నంద్యాల టౌన్, నంద్యాల రూరల్ తో పాటుగా గోస్పాడు మండలం చేరింది. ప్రస్… Read More
0 comments:
Post a Comment