ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అర్దం అవుతోందని టీడీపీ నేతలు అంతర్గత మీటింగ్ల్లో వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఏపీలో ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు. లోక్సభ సీట్లు ఎవరికి వస్తాయో కూడా విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జోస్యం పైన చర్చ మొదలైంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WHLleY
ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!
Related Posts:
పోలీసులూ .. ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకోవద్దు: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలుఅరాచకాలు చేసి గెలవాలనుకుంటే ఖబడ్దార్ .. జాగ్రత్త అంటూ వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు నేడు పోలీసుల తీరుపై విరుచు… Read More
Coronavirus భయం: హంపీలో 144 సెక్షన్, ఫేస్ బుక్ లో పుకార్లు, దెబ్బకు జైల్లో చిప్పకూడు, క్లోజ్!బెంగళూరు/ హంపి/ మైసూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్యాటక కేంద్రం హంపీపై పడింది. ప్రతినిత్యం విదేశీ పర్యాటకులతో కి… Read More
కడప గడ్డపై వైసీపీ జెండా: వైసీపీ ఖాతాలో జిల్లా పరిషత్.. ఆకేపాటికి ఛైర్మెన్గా ఛాన్స్కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా జడ్పీ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. 50 జడ్పీటీసీ స్థానాలున్న కడపలో … Read More
కరోనా ప్రభావం .. తిరుమలలో ధన్వంతరి మహా యాగం.. టీటీడీ కీలక నిర్ణయాలివే !!కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎక్కువగా జన సమూహం ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాపించకుండా తగు … Read More
జగన్ బాటలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని- ఏలూరులో ఐదుగురు డిప్యూటీ మేయర్లు.. ఏడాదికొకరు..ఏపీ స్ధానిక ఎన్నికల పోరులో మరో సంచలనం చోటు చేసుకుంది. పురపాలక ఎన్నికల్లో భాగంగా ఏలూరు నగరపాలక సంస్దకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్య… Read More
0 comments:
Post a Comment