సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ తేడా లేకుండా సాధారణం కన్నా 4-7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో జనం అడుగు బయటపెట్టేందుకు జంకుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లోని 139 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSd5gU
ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...
Related Posts:
నగోట్రా ఎన్ కౌంటర్ .. ఉగ్రచొరబాటు వెనుక పాక్ హస్తం .. వాటిపై పాక్ ముద్రనగోట్రాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ కి సంబంధించిన నలుగురు ఉగ్రవాదులు హతం అయిన విషయం తెలిసిందే. అయితే వారి వద్ద నుండి సేకరించిన ఆయుధాల పై,… Read More
మూడు రాజధానులపై హైకోర్టు షాకింగ్ -తరలింపు మతిలేని చర్య- గుండె తరుక్కుపోతోందంటూ..ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇంకా కాక రేపుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం పంపిన రెండు కీలక బిల్లులను గవర్నర్ ఆమోదించినా వాటిపై అభ్యంత… Read More
డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు కరోనా- వైట్హౌస్ను వీడని వైరస్- భయాందోళనలు..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని కరోనా ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, … Read More
కరోనా వ్యాక్సిన్పై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం... కీలక అప్డేట్స్ ఇవే...భారత్లో కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఉన్నతాధికారులతో శుక్రవారం(నవంబర్ 20) ఆన్లైన్ ద్వారా సమీక్ష… Read More
అమెరికాలో అగంతకుడి కాల్పులు... 8 మందికి గాయాలు.. భయం గుప్పిట్లో విస్కాన్సిన్...అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో శుక్రవారం(నవంబర్ 20) కాల్పులు చోటు చేసుకున్నాయి. మిల్వాకీలోని ఓ షాపింగ్ మాల్లో గుర్తు తెలియని అగంతకుడు అమాయకులపై … Read More
0 comments:
Post a Comment