సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నడు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగనున్నాయి. వడగాలుల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ తేడా లేకుండా సాధారణం కన్నా 4-7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో జనం అడుగు బయటపెట్టేందుకు జంకుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరితో పాటు రాయలసీమ జిల్లాల్లోని 139 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSd5gU
ఏం ఎండలు బాబోయ్... జనం పిట్టలా రాలిపోతున్నారు...
Related Posts:
అమరావతిలో అఖిలాండనాయకుడు : 25 ఎకరాలు..రూ.150 కోట్లతో : శ్రీవారి ఆలయానికి తొలి అడుగు..!ఏపి నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెంకపా లెం లో ఆలయ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల… Read More
ఏపి కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి..! ఎన్నికలంటేనే గజగజ వణికిపోతున్న నాయకులు..!అమరావతి/ హైదరాబాద్ : పార్టీ అదిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీలకు వరంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా పరిణమిస్తుంటుంది.… Read More
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశి… Read More
నేడే ఏపి క్యాబినెట్..! చుక్కల భూముల అంశం పై సభలో బిల్లు పెట్టాలని యోచన..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ… Read More
31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనంఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం… Read More
0 comments:
Post a Comment