తిరుపతి: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆరంభించిన కారీరిష్ఠి యాగం తొలిరోజే కొన్ని గంటల వ్యవధిలోనే సత్ఫలితాలను ఇచ్చింది. యాగం ఆరంభమైన కొద్దిసేపటికే వరుణుడు కరుణించాడు. తిరుమల, తిరుపతిలో వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో తిరుమల తడిచి ముద్దయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ea5CCO
తిరుమలలో అపూర్వ ఘట్టం: యాగం ముగిసిన కొద్దిసేపటికే..!
Related Posts:
మోడీల కోసమే మోడీ... పేదల కోసం కాంగ్రెస్: రాహుల్ నోట కొత్త పథకంహైదరాబాదు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తామని వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహ… Read More
గత ఐదేళ్లలో పాక్పై జరిగింది రెండు కాదు... మూడు దాడులు: రాజ్నాథ్ సింగ్మంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్పై భారత్ ఎన్నిసార్లు దాడులు నిర్వహించింది... మనకు తెలిసినంతవరకు ఒకటి ఊడి … Read More
చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులుఅమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీలో వారు… Read More
ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసానిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ డబ… Read More
స్పెషల్ ట్రైన్స్ : వేసవిలో 68 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణమధ్య రైల్వేసికింద్రాబాద్ : వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 68 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలింపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల… Read More
0 comments:
Post a Comment