బెంగళూరు: కర్ణాటకలో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఫలితాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, స్వతంత్ర పార్టీ అభ్యర్థి, బహుబాష నటి సుమలతలో ఎవరు గెలుస్తారు అని చర్చ జరుగుతోంది. సుమలత అంబరీష్ విజయం సాదించి కేంద్రంలో మంత్రి పదవి చేపడతారని ప్రముఖ స్వామిజీ జోస్యం చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vJR0Fq
మండ్యలో సుమలతకు చాన్స్: కేంద్ర మంత్రి పదవి, అదృష్టం: బసవానంద స్వామిజీ, సీఎం కొడుకు!
Related Posts:
ISIS Target: కర్ణాటక, కేరళలో ఐసిస్ మకాం, పక్కా స్కెచ్, ఒసామా గ్యాంగ్ ప్రతీకారం, UN వార్నింగ్!బెంగళూరు/ కొచ్చి/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో మరో బాంబులాంటి వార్త వచ్చింది. ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్… Read More
Coronavirus: ఎమ్మెల్యేకి పాజిటివ్, సీఎం పరుగో పరుగు, వేప చెట్ల కింద అసెంబ్లీ, దేశంలో తొలిసారి!చెన్నై/ పుదుచ్చేరి: చెట్టుకింద ప్లీడర్ సినిమా మనందరికి చాలాబాగా గుర్తుంటుంది. చెట్టు కింద వ్యాపారాలు, లావాదేవీలు, సెటిల్ మెంట్ లు మనం చాలా చూశాము. అయి… Read More
బాధ్యతలను స్వీకరించిన అప్పలరాజు: తొలి సంతకం దానిపైనే: కీలక వ్యాఖ్యలతోఅమరావతి: రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం ఉదయం ఆయ… Read More
తెలంగాణలో కరోనా ఉప్పెన: 54 వేలను దాటేసిన కేసులు: గ్రేటర్లో ఆందోళనకరంగా: జిల్లాలవారీగాహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్క … Read More
జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక పరిణామాం చోటుచేసుకోనుంది. రాష్ట్ర చరిత్ర… Read More
0 comments:
Post a Comment