బెంగళూరు: కర్ణాటకలో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఫలితాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, స్వతంత్ర పార్టీ అభ్యర్థి, బహుబాష నటి సుమలతలో ఎవరు గెలుస్తారు అని చర్చ జరుగుతోంది. సుమలత అంబరీష్ విజయం సాదించి కేంద్రంలో మంత్రి పదవి చేపడతారని ప్రముఖ స్వామిజీ జోస్యం చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vJR0Fq
మండ్యలో సుమలతకు చాన్స్: కేంద్ర మంత్రి పదవి, అదృష్టం: బసవానంద స్వామిజీ, సీఎం కొడుకు!
Related Posts:
సీఎంగా కేసీఆర్కు ఇదే చివరి పుట్టినరోజా? కేటీఆర్ పట్టాభిషేకానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా?తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు ఇదే చివరి పుట్టినరోజా.. మంత్రి,తనయుడు కేటీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా... జరుగుతున్న… Read More
భయపడను, నిశ్శబ్దంగా ఉండను: రైతు నిరసనలపై మరోసారి మీనా హారీస్న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేనకోడలు, లాయర్ మీనా హారీస్ భారత రైతుల ఆందోళనలకు మరోసారి తన మద్దతును తెలియజేశారు. 'నేను భారతీయ రైతుల కో… Read More
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు: డిగ్రీ పాసైతే మేనేజర్ పోస్టులకు అప్లయ్ చేయండిపంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 మేనేజర్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హ… Read More
రేపు బెంగాల్లో బీజేపీ, తృణమూల్ హోరాహోరీ- ఒకే చోట ఒకే సమయంలో ర్యాలీలుపశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయాలు కూడా అంతే స్ధాయిలో వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజ… Read More
పంచాయతీ వార్ : నామినేషన్ వెయ్యకుండా అన్నంత పని చేసిన పూడూరు గ్రామస్తులు, ఫెయిల్ అయిన అధికారులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో తమ గ్రామం భాగస్వామ్యం తీసుకోకుండా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ఓ గ్రామం అన్నంత పని … Read More
0 comments:
Post a Comment