Friday, February 5, 2021

ప్రధాని మోడీని కలవనున్న పవన్ కళ్యాణ్: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై చర్చ

హైదరాబాద్/అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైసీపీ సర్కారు విఫలం కావడంతోనే ఇలా జరుగుతోందని టీడీపీ విమర్శిస్తుండగా.. అనవసరంగా అవాస్తవ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీ హెచ్చరించింది. చిరంజీవి జనసేనలోకి..!? ఎప్పుడూ నా విజయమే కోరుకుంటారు: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YO4NJH

Related Posts:

0 comments:

Post a Comment