చెన్నై/హైదరాబాద్ : రైతుల పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. .12,110 కోట్ల రూపాయల వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YPwG4g
తమిళనాడులో రైతు రుణమాఫీ.!సంచలన నిర్ణయం తీసుకున్న ఎదప్పాడి సర్కార్.!
Related Posts:
ఆసుపత్రిలో ట్రబుల్ షూటర్ డీకేశీ, అభిమానులుకు మనవి, అదే ఒత్తిడి, ఆందోళన!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని శేషాద్రిపురంలోని అపోలో ఆసుపత్… Read More
Tit For Tat: శివసేన కోర్టుకు ... మహాపాలన రాష్ట్రపతికి, ఏం జరుగుతోంది..?మహారాష్ట్రలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. క్షణం క్షణంకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని చెబుతూ ఆ రాష్ట్ర గ… Read More
జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు: మహిళలకే డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు: సీఎం జగన్..!జిల్లాల్లోని అన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు..రాష్ట్రస్థాయిలోని సెక్రటేరియట్లో కూడా అవుట్ సోర్సింగ్ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్ప… Read More
మహా క్లైమాక్స్..! మలుపులు తిరుగుతున్న డ్రామాకు శుభం కార్డ్ నేడే..!!ముంబాయి/హైదరాబాద్ : మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సమస్య పరిష్కారం ఐపోయింది, నేతల మధ్య సఖ్యత కుదిరింది, ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయ… Read More
ఏపీలో ఏసీబీ భారీ స్కెచ్ :హిట్ లిస్టు రెడీ..ముహూర్తం ఖరారు :ముఖ్యమంత్రి కీలక అదేశాలు ..!ఏపీలో అవినీతిని పూర్తిగా నియంత్రించే చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏసీబీకి స్వేచ్చనిస్తూ..అదే సమయంలో ఏ రకంగానూ..ఎవరు జోక్యం చేసుకు… Read More
0 comments:
Post a Comment