శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాజాగా, 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించనున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా 4జీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YMW0rF
జమ్మూకాశ్మీర్లో 18 నెలల తర్వాత 4జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు
Related Posts:
వామ్మో.. ఒకటి కాదు రెండు 526 దంతాలు.. ఏడేళ్ల బాలుడి దవడ నుంచి తీసిన వైద్యులుచెన్నై : ఒకటి కాదు రెండు 526 దంతాలు .. ఔను మీరు విన్నది నిజమే. అదీ కూడా ఏడేళ్ల కుర్రాడికి ఇన్ని పళ్లను తీసేశారు వైద్యులు. ఇందుకోసం దాదాపు 5 గంటల సమయం … Read More
సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.. అందుకోసమే బీజేపీలో చేరానన్న సంజయ్ దంపతులున్యూఢిల్లీ : బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీ మారుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ సింగ్ తన భార్య అ… Read More
బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల… Read More
అతను పాడితే.. గాడిద గొంతు కలిపింది.. ఫన్నీ వైరల్ వీడియో..!సౌత్ కరోలినా : ఎవరైనా కీచు గొంతుతో పాడుతుంటే.. ఆపరా నీ నస.. నీ పాటకు గాడిదలు కూడా పారిపోతాయిరా అంటూ ఫ్రెండ్స్ను ఎగతాళి చేసే సన్నివేశాలు చూసి ఉంటాము. … Read More
బురద గుంతలతో వెక్కిరిస్తున్న కాలనీ రోడ్లు...! ఎందుకు యాగాలంటున్న తెలంగాణ ప్రజానికం..!!హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రాను రాను 'యాగాల సీఎం' గా మారిపోతున్నారు. ఓట్లేసి అధికారాన్ని చేతికిస్తే, మూణ్నెల్లకోసారి ప్రత్యేక పూజలు, ఆర్… Read More
0 comments:
Post a Comment