ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వంతో పాటుగా కొత్త పీఆర్సీ సైతం అమల్లోకి రానుంది. ఇప్పటికే 11వ వేతన సంఘం విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ తరువాత ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం కొత్తగా ఉద్యోగులకు 29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇది, 2015 లోఇచ్చిన పిట్మెంట్ కంటే తక్కువగా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ నివేదిక అందించనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q5O0g9
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ సిద్దం : గతం కంటే తక్కువగా : కొత్త ప్రభుత్వానికి సవాల్గా ..!
Related Posts:
పేదరికమే కమలం టార్గెట్... నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల...ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో మేనిఫెస్టోల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీలు తమ పథకాలతో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున… Read More
లేడీస్ స్పెషల్.. మహిళల కోసం, మహిళల చేత 'మెట్రో' ఎగ్జిబిషన్హైదరాబాద్ : వ్యాపారం చేయడమంటే ఆషామాషీ కాదు. వస్తువుల ధర, మన్నిక.. జనాలను ఆకట్టుకోవడం తదితర తతంగాలు ఎన్నో ఉంటాయి. ఆ క్రమంలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడాని… Read More
ఆమె ఫోన్లో 'యాప్'.. వాడి ఫోన్లో \"ట్రాప్\".. యువతిని లొంగదీసుకుని వికృత చేష్టలుహైదరాబాద్ : అరచేతిలో ప్రపంచం ఏమోగానీ, స్మార్ట్ ఫోన్ల కారణంగా మంచి కంటే అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ కారణంగా ఏది కావాలన్నా మొబైల్… Read More
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీ రాజా ... 'మా' ఎన్నికల ఓటమి ప్రతీకారం భలే తీర్చుకున్నాడుగాతెలుగు రాష్ట్రాల్లో ఇది రిటర్న్ గిఫ్టుల సీజన్ . గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట… Read More
మిగిలింది రెండు రోజులు: మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న బీజేపీ నేతలుఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. పోలింగ్కు చాలా తక్కువ సమయం మిగిలి ఉండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి… Read More
0 comments:
Post a Comment