Tuesday, May 28, 2019

చంద్ర‌బాబు ఏం చెప్ప‌బోతున్నారు: ఫ‌లితాల త‌రువాత తొలి సారిగా:ఇక అదే కేరాఫ్ అడ్ర‌స్..!

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేడ‌ర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫ‌లితాలు వెల్ల‌డ‌యిన త‌రువాత ఆయ‌న పూర్తిగా త‌న నివాసానికే ప‌రిమితమ‌య్యారు. ఫ‌లితాల త‌రువాత తొలిసారిగా ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొనేందుకు చంద్ర‌బాబు పార్టీ రాష్ట్ర కార్యాల‌యానికి వ‌స్తున్నారు. మ‌రి..చంద్ర‌బాబు ఏం చెప్ప‌బోతున్నారు..కేడ‌ర్‌కు ఏం సందేశం ఇస్తారు..ప్ర‌తిప‌క్ష నేత‌గా కొన‌సాగుతారా...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7lFVL

Related Posts:

0 comments:

Post a Comment