జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో 8మంది కోబ్రా కమాండోలు ఉండగా.. ముగ్గురు జార్ఖండ్ పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JG5ejL
జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలు
Related Posts:
థరూర్ వర్సెస్ టిక్టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్న్యూఢిల్లీ : సమాచారాన్ని సేకరించి, చైనాకు టిక్టాక్ అందిస్తోందనే కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిప… Read More
ఎగురుతున్న విమానం నుండి క్రిందపడ్డ శవం...!ఎగురుతున్న విమానంలో నుండి శవం క్రిందపడింది..అదికూడ మూడు వేల అడుగుల ఎత్తునుండి ప్రయాణిస్తున్న విమానం నుండి గార్డెన్లో సన్బాత్ చేస్తున్న వ్యక్తి ముంద… Read More
వైసీపీకి మరో ఎంపీ పెరుగుతారా: ఓటు వేసిన వారే కోర్టుకు.. అసలు సమస్య అదే: టీడీపీ ఏం చెబుతోంది..!తాజా ఎన్నికల్లో వైసీపీకి ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 22 సీట్లు దక్కాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అయితే, ఆ మూడు… Read More
సిల్లీ రీజన్.. అన్నను చంపిన తమ్ముడు..!మంచిర్యాల : అన్నాదమ్ముల మధ్య అనుబంధం ఎంతటిదో.. ఆస్తులు రేపే చిచ్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. ప్రేమానురాగాలు విరబూయాల్సిన చోట కక్షలు, ప్రతీకారాలు రాజ్… Read More
వేట మొదలుపెట్టిన ప్రభుత్వం..! తిరుపతిలో నారాయణ కాలేజీలు సీజ్..!!తిరుపతి/హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న స్కూల్స్, కాలేజీలపై అధికారులు కొరడా ఝలుపిస్తోంది వైసీపి ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఏప… Read More
0 comments:
Post a Comment