జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో 8మంది కోబ్రా కమాండోలు ఉండగా.. ముగ్గురు జార్ఖండ్ పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JG5ejL
జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలు
Related Posts:
ఫెయిలైన అమ్మాయిలే టార్గెట్.. బాసర ట్రిపుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్..నిర్మల్ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడి అవతారమెత్తాడు. చదువుల తల్లి సరస్వతి దేవి కొలువైన నిర్మల్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల … Read More
ముస్లింలకు భద్రత లేదు.. అందుకే పేరు మార్చుకోండి.. అధికారి ట్వీట్పై నెటిజన్ల ఫైర్..ఢిల్లీ : దేశవ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్నాయి. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఒకచోట, జై శ్రీరాం అనలేదని మరోచోట దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘ… Read More
ఇద్దరు యువకుల మధ్య 'ఆ సంబంధం'.. ప్రాణాలు పోయేదాకా వ్యవహారం..!హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయం వారిద్దరినీ దగ్గర చేసింది. మనసులు కలిసిన వేళ తనువులు ఒక్కటయ్యాయి. అలా ఆ ఇద్దరి యువకుల మధ్య అనైతిక అసహజ సంబంధం పెనవేసుకుంద… Read More
ఒక పాప .. ఇద్దరు తల్లులు.. వరంగల్ లో బిడ్డ కోసం ఇద్దరు తల్లుల పోరాటంవరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ బిడ్డ తమదంటే.. తమ దంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకుని పుట్టిందన… Read More
\"తానా\"..టీడీపీకి తందానా? వైఎస్ఆర్ సీపీ నేత కీలక వ్యాఖ్యలుఅమరావతి: తానా. దీన్ని విడమరిచి చెప్పుకొంటే- తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా … Read More
0 comments:
Post a Comment