Tuesday, May 28, 2019

ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్

తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కి మూడుస్థానాలు, బీజేపీకి నాలుగు స్థానాలు కట్టబెట్టారు. అనూహ్యంగా కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JHW8De

Related Posts:

0 comments:

Post a Comment