సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. అక్కడక్కడా స్వల్ప అవాంతరాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొనాలని ప్రధాని మోడీ అభ్యర్థించారు. యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bYNN
యువ ఓటర్లు పోటెత్తాలని మోడీ పిలుపు.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు...
Related Posts:
తెలంగాణలో రేపు బ్లాక్ డే, శ్రేణులకు బీజేపీ హై కమాండ్ పిలుపు, ఎందుకంటే...తెలంగాణ వ్యాప్తంగా గురువారం బ్లాక్ డే పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. బ్లాక్ డే పాటించాలని తమ క్యాడర్ను కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర… Read More
M777 Howitzers కోసం అమెరికా నుంచి మందుగుండు సామాగ్రి: ఆర్డర్ రెడీన్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణల నేపథ్యంలో భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. తాజాగా, అమెరికా నుంచి ఎం-777 హౌవిట్జర్ గన్స్ కోసం భారీ ఎత్తున మందుగుం… Read More
రష్యాతో చర్చలు సక్సెస్: రాజ్నాథ్ ప్రకటన.. భారత సైనికులకూ నివాళి.. రేపు చైనాతో ఫేస్ టు ఫేస్..రక్షణ రంగంలో భాగస్వామ్యానికి సంబంధించి రష్యా ప్రభుత్వాధినేతలు, సైనిక అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ క… Read More
టిఫిన్ బాక్సులో తల పెట్టి .. లోయలో పడేసి ..కడపలో రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్యకడపలో దారుణ హత్య చోటు చేసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఒక విశ్రాంత ఉద్యోగిని తల నరికి, మొండెం నుండి వేరు చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. వారం క్రి… Read More
I Love You: ఫించను తీసుకునే 66 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయికి లవ్ లెటర్, తరువాత..... !చెన్నై/ కోయంబత్తూరు: ఫించన్ తీసుకునే 66 ఏళ్ల వయసులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఫించన్ కోసం అర్జీ ఇస్తున్నాను అనుకున్నాడో ఏమో అతని … Read More
0 comments:
Post a Comment