బెంగళూరు: పాకిస్తాన్ మీద భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్- 2 దాడుల అనంతరం భారతదేశంలో జరుగుతున్న విజయోత్సవాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీ నాయకులతో పాటు సోషల్ మీడియాలో సీఎం కుమాస్వామి మీద పలువురు మండిపడుతున్నారు. భారతదేశంలో జరుగుతున్న సంబరాల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైయ్య అవకాశం ఉందని సీఎం కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SFZKpc
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment