అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. టీడీపీ తరఫున పోటీ చేసిన మహామహులు, హేమాహేమీలు ఫ్యాన్ గాలి ముందు నిలవలేక పోయారు. కంచుకోటలు కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి టీడీపీ సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా తలవంచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K6DTGG
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!
Related Posts:
వరవరరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ... నిర్లక్ష్యం చేస్తే జైల్లోనే చనిపోతారేమోనన్న న్యాయవాది...కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(85) బెయిల్ పిటిషన్ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ ఇవ్వ… Read More
మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద మృతి...సుశాంత్ మృతి ఘటన నుంచి తేరుకోకముందే..!బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాలీవుడ్ నటుడు అనుమానాస్పద పరిస్థితుల్లో అతని గదిలో మృతి చెందాడు. ఆసిఫ్ బస… Read More
ఆ క్రిమినల్ కేసు కొట్టేయండి: హైకోర్టులో రఘునందన్ రావు క్వాష్ పిటిషన్హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అనూహ్య విజయం సాధించి ఎమ్మెల్యే అయిన బీజేపీ నేత రఘునందన్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఉ… Read More
నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదుఅది సిటీలోనే ప్రముఖ ఆస్పత్రి. ప్రసూతి వైద్యానికి, నవజాత శిశువుల విభాగానికి పెట్టింది పేరు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు, రకరకాల ఇబ్బందులతో బాధపడే శిశు… Read More
ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 1728 కేసులు, 9మరణాలు -ఉభయ గోదావరిలో మాత్రంసెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భా… Read More
0 comments:
Post a Comment