Friday, May 24, 2019

బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాల‌య్యారు!

అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొంది. ఇప్ప‌ట్లో కోలుకోలేనంత‌గా దారుణ ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిందా పార్టీ. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన మ‌హామ‌హులు, హేమాహేమీలు ఫ్యాన్ గాలి ముందు నిల‌వ‌లేక పోయారు. కంచుకోట‌లు కుప్ప‌కూలిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి టీడీపీ సీనియ‌ర్లే కాదు.. జూనియ‌ర్లు కూడా త‌ల‌వంచేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K6DTGG

Related Posts:

0 comments:

Post a Comment