అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. టీడీపీ తరఫున పోటీ చేసిన మహామహులు, హేమాహేమీలు ఫ్యాన్ గాలి ముందు నిలవలేక పోయారు. కంచుకోటలు కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి టీడీపీ సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా తలవంచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K6DTGG
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!
Related Posts:
వైసీపీ సర్కార్లో మరో దేశద్రోహం కేసు-జడ్జి రామకృష్ణపై-జగన్పై కంసుడి వ్యాఖ్యలతోవైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండో దేశద్రోహం కేసు నమోదైంది. సీఎం జగన్పై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జ… Read More
కరోనా అప్డేట్ : తెలంగాణలో భారీగా కొత్త కేసులు... మరో 9 మంది మృతితెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధ,గురువారం(ఏప్రిల్ 14,15) కేసుల సంఖ్య 3వేల మార్క్ని దాటింది. బుధవారం (ఏప్రిల్ 14 ) రాత్రి 8గంటల… Read More
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా కలకలం: సిబ్బందికి కరోనా, డైలమాలో కౌన్సిల్ సమావేశంమళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పలు కీలక నిర్ణయాలు త… Read More
నేడే తిరుపతి,నాగార్జున సాగర్ ఉపఎన్నికలు... అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు...ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానానికి,తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి శనివారం(ఏప్రిల్ 17) ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్కి సంబంధించి ఎన… Read More
భారత్ లో కరోనా కల్లోలం: రోజువారీ కేసుల రికార్డ్ బ్రేక్ 2,17,353 కొత్త కేసులు, 1,185 మరణాలుఊహించని విధంగా పెరుగుతున్న కేసులతో భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది. భారతదేశం గత 24 గంటల్లో 2,17,353 కరోనావైరస్ కొత్త కేసులను నమోదు… Read More
0 comments:
Post a Comment