అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. టీడీపీ తరఫున పోటీ చేసిన మహామహులు, హేమాహేమీలు ఫ్యాన్ గాలి ముందు నిలవలేక పోయారు. కంచుకోటలు కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి టీడీపీ సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా తలవంచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K6DTGG
బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!
Related Posts:
ఆంధ్రా సీఎం జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ, యువతకు ఆదర్శం, కర్ణాటక సీఎం కొడుకు కితాబు !విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వా… Read More
రియల్ సీఎం...కాన్యాయ్ ఆపీ..పౌరుని దగ్గరకు వెళ్లిన గోవా సీఎం... వీడీయోరాష్ట్ర్రాల ముఖ్యమంత్రులంటే పరిపాలన పరమైన విధానాలను నిర్ణయించడం వాటిని అమలు అయ్యోలా చూడడం... కాని గోవా సీఎం మాత్రం విధానాలను రూపోందించి చట్టాలు చేయడమే… Read More
మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్బుక్ నుంచి బహుమానం కొట్టాడుమణిపూర్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్లో బగ్ కనుగొన్నందుకు గాను మణిపూర్కు చెందిన 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్ జోనెల్ సౌగాయిజం ఫేస్బుక్ సంస్థ 5000 … Read More
బెంగాల్ ఆట బొమ్మ కాదు : మోడీ, షాపై దీదీ నిప్పులుకోల్కత : బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దీదీ అపారకాళీల కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బ… Read More
కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్త… Read More
0 comments:
Post a Comment