Thursday, November 12, 2020

నర్సు కిరాతకం: సినీ ఫక్కీలో 8 మంది శిశువుల హత్య -మరో 10మందినీ -చీమకు కూడా హాని చేయదు

అది సిటీలోనే ప్రముఖ ఆస్పత్రి. ప్రసూతి వైద్యానికి, నవజాత శిశువుల విభాగానికి పెట్టింది పేరు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు, రకరకాల ఇబ్బందులతో బాధపడే శిశువులు వచ్చి చేరుతుంటారక్కడికి. అలాంటి చోట పనిచేస్తోన్న ఓ నర్సు అతికిరాతకంగా వ్యవహరించింది. గుట్టుచప్పుడుకాకుండా పిల్లల్ని అంతంచేసింది.. ఒకటీ రెండూ కాదు, ఏకంగా ఎనిమిది మంది శిశువుల్ని చంపేసి, మరో 10

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32yZTTa

Related Posts:

0 comments:

Post a Comment