బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు కంటి మీదకునుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అంటూ ఒంటికాలి మీద నిలబడిన మాజీ మంత్రి, ఆపార్టీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి అనుకున్నదంతా చేసే పనిలో నిమగ్నం అయ్యారని సమాచారం. తాజాగా బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో రమేష్ జారకిహోళి భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉలిక్కిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LI4CvS
ప్రభుత్వానికి సినిమా చూపిస్తున్న అసంతృప్తి ఎమ్మెల్యేతో, బీజేపీ లీడర్స్ భేటీ !
Related Posts:
సీఎం జగన్ కు మరో షాక్.. బాషా దూకుడు.. వైసీపీ గుర్తింపు రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు..ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' గుర్తింపుపై కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. సొంత పార్టీ జారీ చేసిన షోకాజ… Read More
ఏపీలో నిత్యకృత్యంగా గంజాయి దందా .. పాలకొల్లులో భారీగా గంజాయి పట్టివేతఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఒక పక్క కరోనా మహమ్మారి రోజు రోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తున్నా , రాష్ట్రం యుద్ధం చ… Read More
నిర్మలా సీతారామన్తో మంత్రి బుగ్గన భేటీ: రావాల్సిన నిధులు, కీలక అంశాలపై చర్చన్యూఢిల్లీ/అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు.… Read More
ఓ వరుడు, ఇద్దరు వధువులు.. ఓకే కల్యాణ మండపంలో, ఫ్యామిలీ మెంబర్స్ సాక్షిగా పెళ్లి, ఏడడుగులు..పెళ్లి అనేది వరుడు, వధువు మధ్య ఆడంబరంగా జరిగే వేడుక. కానీ ఒక కల్యాణ మండపంలో ఒక వరుడు, ఇద్దరు వధువులు పెళ్లి తంతు తెలుసా..? అసలు సనాతన హిందూ సంప్రాదాయం… Read More
వికాస్ దూబే పోతే మరో పదిమంది వస్తారు .. వాళ్ళ మాటేంటి ? ప్రశ్నించిన డీఎస్పీ కుటుంబంకరడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే . వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఆయా… Read More
0 comments:
Post a Comment