న్యూఢిల్లీ/అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, రాస్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. మనసున్న మారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కితాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iLix0N
నిర్మలా సీతారామన్తో మంత్రి బుగ్గన భేటీ: రావాల్సిన నిధులు, కీలక అంశాలపై చర్చ
Related Posts:
చిరంజీవి-మోహన్ బాబు ఫ్రెండ్స్.. పవన్ : పరీక్ష రాసాను-రిలాక్స్ గా ఉన్నా ..విష్ణు : మా పోలింగ్ హైలైట్స్..!!"మా " పోలింగ్ సందడి ప్రారంభమైంది. ఊహించని విధంగా పోలింగ్ ప్రారంభ సమయానికే ప్రముఖ నటులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మోహన్ బాబు పోలింగ్ కేంద్రం… Read More
Bigg Boss 5 Telugu: ఆ బ్యూటీకి డబుల్ షాక్: లవ్ ట్రాక్కు బ్రేక్..ఈ వారం అవుట్హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5..అయిదో వారంలోకి ఎం… Read More
అంతరాత్మ చెప్పిన వారికి ఓటేసాను-వారికే నా మద్దతు..చిరంజీవి : నమ్మకం ఉన్నవారికి ఓటేసాను..బాలక్రిష్ణ..!!మా ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా సభ్యులు ఎవరిని గెలిపించుకుంటే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. తన అంతర… Read More
పండగల సీజన్లోనూ ఫర్వాలేదనిపించేలా: కరోనా కట్టడిలో సక్సెస్..అయినాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా ఈ తగ్గుదల కొనసాగుతూ వస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్… Read More
మా పోలింగ్ లో ఉద్రిక్తత : రెండు వర్గాల మధ్య ఘర్షణ- ఇద్దరి అభ్యర్ధులతో అధికారుల చర్చలు: పోలింగ్ కొనసాగేనా..!!ఉత్కంఠ పరిస్థితుల్లో మొదలై...ప్రశాంతంగా ప్రారంభమైన మా ఎన్నికల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయటం పైన రెండు వర్గాల… Read More
0 comments:
Post a Comment