న్యూఢిల్లీ/అమరావతి: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు, రాస్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. మనసున్న మారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కితాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iLix0N
నిర్మలా సీతారామన్తో మంత్రి బుగ్గన భేటీ: రావాల్సిన నిధులు, కీలక అంశాలపై చర్చ
Related Posts:
హైదరాబాద్కు అరకు ప్రమాద మృతదేహాలు: విషాదంలో షేక్పేట, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం!హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుముకు మలుపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్లోని షేక్పేటకు ఆదివారం తీస… Read More
వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనంతెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం అవు… Read More
పంచాయతీ ఎన్నికల్లో ఇంత దారుణాలా?: వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలుఅమరావతి: పంచాయతీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం అమరావత… Read More
ఏకగ్రీవాలు బలవంతమా..? సోము వీర్రాజు ఆగ్రహాం.. కేంద్రం నిధులతోనే..కుటుంబ పార్టీలకు స్వస్తి పలకడమే బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర పథకాలకు వైసీపీ సర్కార్ రంగులేసి గొప్పగా చెప్పుకుంటున్నా… Read More
తుపాకీతో వీరంగం.. గోపాలస్వామి గుడి వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హల్ చల్.. బెంబేలెత్తిన జనంఅసలే ఖాకీ.. ఆపై మద్యం సేవించి ఉన్నాడు. ఇంకేముంది నాలుగో సింహం మాట వినడం లేదు. చేతిలో తుపాకీ పట్టుకొని బీభత్సం సృష్టించాడు. కానీ పక్కనే ఉన్న జనం మాత్రం… Read More
0 comments:
Post a Comment