విశాఖపట్నం: మూడు రోజులుగా ఉత్తరాంధ్రవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ శ్రీకాకుళం జిల్లా వద్ద తీరాన్ని దాటుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకనప్పటికీ.. అతి సమీపం నుంచి ఒడిశా వైపు కదులుతోంది. ఒడిశా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పూరీ తీరానికి 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సమయంలో దాని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZWmN4b
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టే: తీర గ్రామాలు అల్లకల్లోలం
Related Posts:
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కారు!! పోలీసులా పోకిరీలా ?(వీడియో)హైదరాబాద్ : విశ్వనగరం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతారు. కానీ మహిళలు, అదీ వైద్యులపై అనుచితంగా ప్రవర్తిస్తారు. ఔను హైదరాబాద్లో ఓ ఖాకీ మహిళ వైద్యురాలిత… Read More
రియల్ దగా.. ఫోర్జరీ సంతకాలతో కోటి 30 లక్షలు స్వాహా..!నల్గొండ : నమ్మకమే పెట్టుబడిగా సాగే భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చాయి. తొమ్మిది మంది కలిసి పార్ట్నర్స్గా ప్రారంభించిన స్థిరాస్థి వ్యాపారంలో ర… Read More
సిద్దార్థపై ఐటీ వేధింపులు వాస్తవమే : కాంగ్రెస్ ఎమ్మెల్యేఐటీ వేధింపులు, నష్టాల కారణంగా తాను తనువు చాలిస్తున్నానంటూ సీసీడీ చైర్మన్ సిద్ధార్థ తన కంపెనీ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేధింపులు వాస… Read More
ఎన్నికల ధమాకా: ఢిల్లీలో భారీగా తగ్గిన విద్యుత్ ఛార్జీలు.. రూ.125 నుంచి రూ.20కి తగ్గింపున్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీకి ఇంకా ఏడాది సమయం ఉండగానే ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ ఛా… Read More
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..! అలా చేస్తే అభిమానులు నన్ను ముక్కలు చేస్తారు..!అమరావతి/హైదరామాద్ : ఆచి తూచి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియంత్రణ కోల్పోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మ… Read More
0 comments:
Post a Comment