Monday, May 13, 2019

హైద‌రాబాద్‌కు వైఎస్ జగన్ గుడ్‌బై: ఇక ఫుల్ టైమ్ అమ‌రావ‌తిలో: తొలి వైసీపీఎల్పీ భేటీ అక్క‌డే!

అమ‌రావ‌తి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో హైద‌రాబాద్‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్నారు. ఇక అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌బోతున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని తాడేప‌ల్లిలో వైఎస్ జ‌గ‌న్ కొత్త‌గా ఇంటిని నిర్మించుకున్న విష‌యం తెలిసిందే. పార్టీ కేంద్ర కార్యాల‌యం కూడా ఇందులోనే కొన‌సాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vjsp4N

Related Posts:

0 comments:

Post a Comment