విశాఖపట్నం : ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే అదనుగా కొన్ని ముఠాలు కిడ్నీల వ్యాపారం చేస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయిన పెద్దోళ్ల దగ్గర లక్షలకొద్దీ బేరమాడుకుని పేదోళ్ల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాల ఆగడాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hc52pY
పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయం
Related Posts:
ఆ యువతి ఆఖరి కోరిక..జగనన్నను ఒక్కసారి కలవాలి: ఆయన మాత్రమే: తలసేమియాతో పోరాటం..!ఆ యువతి దీన గాధ చూస్తూ ఎవరైనా చలించాల్సిందే. అందరి లాగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయం లో ప్రాణాంతక వ్యాధితో బాద పడుతోంది. శక్తికి మించి ఖ… Read More
ఫ్లెక్సీల చిచ్చు .. టీడీపీతో కాదు వైసీపీలోనే .. కొట్లాట, కేసునమోదుఏపీలో ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సారి ఘర్షణ టీడీపీ , వైసీపీ మధ్య కాదు. వైసీపీ కార్యకర్తల మధ్యే ... రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిల… Read More
బెంగళూర్లో ఉగ్రవాదుల బాంబుల తాయారీ యూనిట్... ఉగ్రవాదులపాటు ఐఈడీ బాంబుల స్వాధీనంఓ వైపు కర్ణాటకలో రాజకీయాలు వెడెక్కుతుంటే మరోవైపు ఉగ్రవాదులు తమ కార్యకర్యాలపాలను ముమ్మరం చేశారు. బెంగళూర్ నగరంలో బాంబుల తాయారీ యూనిట్ను సీజ్ చేయడంతోప… Read More
కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !బెంగళూరు: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గరు జేడీఎస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, సస్పెండ్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీ… Read More
మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)ముంబై: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు… Read More
0 comments:
Post a Comment