హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎడారి ప్రాంతంలో వచ్చే వేడి సెగలను మరిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నేడు, రేపు కూడా వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, రాయసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. బయట ఎండ తీవ్రంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PYLqIL
Friday, May 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment