బెంగళూరు: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గరు జేడీఎస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, సస్పెండ్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామాలతో మైనారిటీలో పడిపోయిన కర్ణాటక ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీకి చాన్స్ రాకుండా చెయ్యాలని చూస్తున్నారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YJIfbi
Tuesday, July 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment