బెంగళూరు: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గరు జేడీఎస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, సస్పెండ్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామాలతో మైనారిటీలో పడిపోయిన కర్ణాటక ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీకి చాన్స్ రాకుండా చెయ్యాలని చూస్తున్నారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YJIfbi
కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !
Related Posts:
బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీకేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్ ఉగ్రవ… Read More
వామ్మో ఏం తెలివిరా బాబూ..! ఐపీఎస్నంటూ ఫోజు కొట్టి అడ్డంగా బుక్కయ్యాడు..జైపూర్ : అభయ్ మీనా ఐపీఎస్. ఐఐటీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసిన మేథావి. అతి చిన్న వయసులోనే ఐపీఎస్గా ఎన్నికైన అభయ్.. యూత్కు … Read More
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీహైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు … Read More
ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలుఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం.. ఏటీఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.… Read More
ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటిఅమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర … Read More
0 comments:
Post a Comment