Tuesday, July 9, 2019

బెంగళూర్‌లో ఉగ్రవాదుల బాంబుల తాయారీ యూనిట్‌... ఉగ్రవాదులపాటు ఐఈడీ బాంబుల స్వాధీనం

ఓ వైపు కర్ణాటకలో రాజకీయాలు వెడెక్కుతుంటే మరోవైపు ఉగ్రవాదులు తమ కార్యకర్యాలపాలను ముమ్మరం చేశారు. బెంగళూర్ నగరంలో బాంబుల తాయారీ యూనిట్‌‌ను సీజ్ చేయడంతోపాటు ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన స్థలంలో ఒక ఐఈడీ బాంబుతోపాటు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2014లో పశ్చిమబెంగాల్‌లోని బురుద్వాన్ బాంబ్ పేలుళ్లలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G3vL73

0 comments:

Post a Comment