ముంబై: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడతారా అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పీతల గురించి మంత్రి వెటకారంగా మాట్లాడారో అవే పీతలు తెచ్చి ఆయన ఇంటిముందు రాసులుగా పోసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jmvuya
మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)
Related Posts:
Lockdown: అల్లుడి కోసం కూతురి విరహవేదన: నలుగురి కోసం విమానం బుక్ చేసిన తండ్రి, ఖర్చు ?భోపాల్/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు కావడంతో భర్తకు భార్య దూరం అయ్యింది. పుట్టింటికి వచ్చిన భార్య, పిల్లలు అక్కడే… Read More
ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గుర… Read More
వేగం పెంచిన టీ కాంగ్రెస్..!ప్రజాసమస్యలే ఎజెండాగా కార్యాచరణ..!సందడిగా మారుతున్న గాంధీభవన్.!హైదరాబాద్ : ప్రజాసమస్యల పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేగంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల సమయంలో నిరుపేదలకు జీవనోపా… Read More
ఆకుపచ్చ సోన, ఒకటి కాదు ఆరు కోళ్ల నుంచి.. 9 నెలల నుంచి వింత, ఫోటో పోస్ట్ చేయడంతో వైరల్..కోడి గుడ్డు సోన పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ ఫౌల్ట్రీఫామ్లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అదీ కూడ… Read More
ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలుహైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహాని… Read More
0 comments:
Post a Comment