Friday, November 29, 2019

Priyanka murder: ఎప్పుడేం జరిగిందంటే.: సీపీ సజ్జనార్ చెప్పిన కీలక విషయాలు

హైదరాబాద్: ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం రాత్రి నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసులో నిందితులందరూ నారాయణపేట జిల్లాకు చెందినవారేనని తెలిపారు. Priyanka Reddy murder: మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. మానవ మృగాలకు బలి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35RQxkR

Related Posts:

0 comments:

Post a Comment