మహారాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ థాక్రే బలం నిరూపించుకున్నారు. కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు బల పరీక్ష సమయంలో 169 మంది ఎమ్మెల్యే మద్దతు లభించింది. సుప్రీం తీర్పుకు ముందు రోజు ఒక హోటల్ లో 162 మంది సభ్యుల మద్దతు దారులతో పేరెడ్ చేయగా...ఇప్పుడు సభలో మరో ఏడుగురి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P1hStJ
బలపరీక్షలో ఉద్దవ్ విజయం: 169 ఎమ్మెల్యేల మద్దతుతో సత్తా చాటిన కూటమి: బీజేపీ సభ్యుల వాకౌట్..!
Related Posts:
గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019: అత్యంత శాంతియుత దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే … Read More
బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీకోల్కతా : పశ్చిమబెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్… Read More
కోర్టులోనే కాల్పులు...యూపి బార్ కౌన్సిల్ చైర్మన్ పై మరో అడ్వకేట్ కాల్పులుఆగ్రా జిల్లా కోర్టు అవరణలో దారుణం జరిగింది. కోర్టు ఆవరణలోనే ఓ అడ్వకేట్ నేరుగా మరోకరిపై కాల్పులు జరిపారు. యూపి బార్ కౌన్సిల్ చైర్పర్సన్పై దుండగుడు మూ… Read More
వామ్మో .. లిప్ట్లో బాలుడు, గోడబద్దలు కొట్టిన సిబ్బంది ...హైదరాబాద్ : గంట కాదు రెండు గంటలు కాదు .. ఏకంగా నాలుగు గంటలు. సరిగా గాలి రాని పరిస్థితి. ఒక్కరే .. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అదేం గదిలోనే, హాలీడే స్పాట… Read More
నరసింహ యాదవ్ అవుట్.. చెవిరెడ్డి ఇన్!తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుపతి పట్టణాభివృద్ధి అథారిటీ (తుడా) ఛైర్మన్గా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ… Read More
0 comments:
Post a Comment