మహారాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ థాక్రే బలం నిరూపించుకున్నారు. కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు బల పరీక్ష సమయంలో 169 మంది ఎమ్మెల్యే మద్దతు లభించింది. సుప్రీం తీర్పుకు ముందు రోజు ఒక హోటల్ లో 162 మంది సభ్యుల మద్దతు దారులతో పేరెడ్ చేయగా...ఇప్పుడు సభలో మరో ఏడుగురి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P1hStJ
బలపరీక్షలో ఉద్దవ్ విజయం: 169 ఎమ్మెల్యేల మద్దతుతో సత్తా చాటిన కూటమి: బీజేపీ సభ్యుల వాకౌట్..!
Related Posts:
యూటీగా హైదరాబాద్..అక్కడితో ఆగదు: లిస్ట్ పెద్దదే: ఒవైసీ: ఆదాయం కోసమేనా?హైదరాబాద్: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగించే అవకాశాలు లేకపోలేదని, వాటిని ఇప్పుడే అడ్డుకోవాల్సిన అవసరం … Read More
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతికారణాలు ఏవైనప్పటికీ, జనవాసాల్లోకి చొరబడి కోతులు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ కోతుల బాధితులమే అనడం అతిశయోక్తికాదేమో. కోతుల బెడ… Read More
Ind Vs. Eng: ఇంగ్లండ్ జట్టుపై పట్టు బిగించిన భారత స్పిన్నర్లుClick here to see the BBC interactive భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున స్పిన్నర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంగ్లం… Read More
సర్పంచ్ కుమారుడి జులుం: గ్రామంలోకి రావాలంటే అనుమతి తీసుకోవాలట,అధికార పార్టీ బలమో, పదవీ ఉందనే అండో తెలియడం లేదు. కొన్నిచోట్ల సర్పంచ్/ వారి బంధువులు అజమాయిషీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ సర్పంచ్ కుమారుడు జులుం … Read More
ఎన్నికల ఎఫెక్ట్ మరి: చెన్నైపై నిధులు గుమ్మరింత: వేల కోట్లు: డిస్కవరీ క్యాంపస్చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. మరో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతో… Read More
0 comments:
Post a Comment