Friday, November 29, 2019

ఆ నలుగురికి ఉరే సరి, కోర్టులో వారి తరఫున వాదనలు వినిపించొద్దు, లాయర్లకు ప్రియాంక తండ్రి రిక్వెస్ట్

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు. కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించడాన్ని స్వాగతించారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేసి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఓ తండ్రిగా కోరుకుంటున్నానని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రేప్ సమయంలోనే ముక్కు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34yAKHk

Related Posts:

0 comments:

Post a Comment