మహబూబ్నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీ నేతలకు బీజేపీ డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయని బహిరంగంగా ప్రకటించారు జేజమ్మ.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EwZjcE
కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్
Related Posts:
అయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్ .. 12 ఏళ్ళ తర్వాత మరోమారు అయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టంతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కానీ అయేషా మీరా హత్య జరిగిన 12 ఏళ్ళకు మృతదేహానికి రీపోస్టుమా… Read More
అగ్రిమెంట్ ఉంటేనే... ఇంటికి కిరాయి..! 2 నెలల అడ్వాన్స్ మాత్రమే.. కొత్త రెంటల్ రూల్స్ఇళ్ల యజమానులకు,కిరాయిదారులకు మధ్య ఉండే హక్కులు, చట్టాల పరిరక్షణను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసేందుకు కోత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇందుకోసం కొత్త … Read More
అక్కడ కమలం ఇక్కడ గులాబీ..! పగలు పద్మాలయా.. రాత్రి శబ్దాలయా.. ఇదీ డీఎస్ పరిస్థితి...!హైదరాబాద్ : నిజమాబాద్ ఎంపీ బరిలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూతురు కవితమ్మ ఓటమికి, బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపునకు చక్రం తిప్పిన అపర చాణుక్యుడు ఆయ… Read More
ఓటమి తెచ్చిన తంటా.. ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్... ఖర్చు తగ్గించుకోవాలని విభాగాలకు సూచనన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయమే కాదు .. కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా పీడిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడ… Read More
తెలంగాణలో పంజా విసిరిన మావోయిస్టులు... కిడ్నాప్ అయిన టీఆర్ఎస్ నేత హత్యతెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మావోయిస్టులు తోలిసారిగా తమ ఉనికిని చాటుకున్నారు. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు … Read More
0 comments:
Post a Comment