వైసీపీ నుండి కొత్తగా ఎన్నికయిన ఎంపీల్లో కొందరు భావోద్వేగానికి గురయ్యారు. అధినేత జగన్తో సమావేశమైన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ సన్నివేశం కనిపించింది. జగన్ వారిని ఓదార్చారు. ఒక ఎంపీ కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో ఏపీలో పరిస్థితులు వివరిస్తూ..ఎంపీలుగా వారి లక్ష్యాలేంటో జగన్ స్పష్టం చేసారు. కన్నీరు పెట్టుకున్న సురేష్..వైసీపీ ఎంపీగా బాపట్ల నుండి గెలిచిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X5T3jt
కన్నీరు పెట్టుకున్న వైసీపీ ఎంపీలు : జగన్ ఓదార్పు : మీ లక్ష్యం అదే..!
Related Posts:
ఆన్లైన్లో గంజాయి విక్రయం ... 6 కోట్లు కూడబెట్టిన కేటుగాడున్యూఢిల్లీ : అతడో విద్యావంతుడు .. చేసింది జర్నలిజం .... కానీ చిన్న వయస్సులోనే చెడు తిరుగుళ్లు, స్నేహలతో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. ఈజీ మనీ సంపాదించడం… Read More
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కుల జాబితా చూస్తారా? ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివారనే విషయం మనకు తెలుసు. ఇంట… Read More
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తిరుమల శ్రీవారి అర్చకులుఅమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా కొత్తగా నియమితులైన వైవీ సుబ్బారెడ్డిని శుక్రవారం తిరుమల శ్రీవారి అర్చకులు కలిశారు. శాలువను క… Read More
పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిండ ప్రధానం..! ఓయూ విద్యార్థుల వింత నిరసన..!!హైదరాబాద్ : ఓయూ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకు వినూత్న తరహాలో నిరసన తెలిపారు విద్యార్థులు. ఉస్మాని… Read More
1170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, 103 ఉగ్రవాదుల హతంన్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ వైఖరి మారడం లేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి యదేచ్చగా తూట్లు పొడుస్తోంది. ఈ ఏడాది జూన్ 6 వరకు 1170 సార… Read More
0 comments:
Post a Comment