Sunday, May 26, 2019

క‌న్నీరు పెట్టుకున్న వైసీపీ ఎంపీలు : జ‌గ‌న్ ఓదార్పు : మీ ల‌క్ష్యం అదే..!

వైసీపీ నుండి కొత్త‌గా ఎన్నిక‌యిన ఎంపీల్లో కొంద‌రు భావోద్వేగానికి గుర‌య్యారు. అధినేత జ‌గ‌న్‌తో స‌మావేశమైన పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఈ స‌న్నివేశం క‌నిపించింది. జ‌గ‌న్ వారిని ఓదార్చారు. ఒక ఎంపీ క‌న్నీరు పెట్టుకున్నారు. అదే స‌మయంలో ఏపీలో ప‌రిస్థితులు వివ‌రిస్తూ..ఎంపీలుగా వారి ల‌క్ష్యాలేంటో జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. క‌న్నీరు పెట్టుకున్న సురేష్‌..వైసీపీ ఎంపీగా బాప‌ట్ల నుండి గెలిచిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X5T3jt

Related Posts:

0 comments:

Post a Comment