Friday, July 12, 2019

తెలంగాణలో పంజా విసిరిన మావోయిస్టులు... కిడ్నాప్ అయిన టీఆర్ఎస్ నేత హత్య

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మావోయిస్టులు తోలిసారిగా తమ ఉనికిని చాటుకున్నారు. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత,మాజీ ఎంపీటీసీ అయిన ఎన్ శ్రీనివాసరావు కిడ్నాప్ చేసిన మావోయిస్టులు నేడు హత్య చేశారు...శ్రీనివాసరావు పోలీసుల ఇన్మార్మర్‌గా వ్యవహరిస్తున్నారంటూ.... జిల్లాలోని ఎర్రంపాడు -పోట్టిపాడు గ్రామాల మధ్య శవాన్ని వదిలిపెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SczMel

Related Posts:

0 comments:

Post a Comment