ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసిన కేవలం 52సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. 2014తో పోలిస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7lyJP
పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్కు కొత్త ప్రెసిడెంట్?
Related Posts:
సీఎం జగన్ ఇంటికే ఎసరుపెట్టిన ధూళిపాళ్ల.. వైఎస్ భారతిని కూడా చేర్చాలని డిమాండ్..‘ఇన్ సైడర్ ట్రేడింగ్'పేరుతో ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని, టీడీపీ నాయకులపై ఉన్న కోపాన్ని రైతుల మీద తీర్చుకుంటోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్… Read More
గురుద్వారాలో సిక్కుల ప్రార్థనలు, రాళ్లతో దాడి చేస్తోన్న ముస్లింలు, నంకానా సాహిబ్ వద్ద హై టెన్షన్..పాకిస్థాన్లోని నంకనా సాహిబ్ గురుద్వారా వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మందిరంలో సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో కొందరు ముస్లింలు రాళ్లతో… Read More
కేంద్రం వర్సెస్ కేరళ: 11 మంది సీఎంలకు విజయన్ లేఖలు.. కేసీఆర్ను మరిచారు..పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై గట్టిపట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా సీఏఏ అమలు చేయాలని భావిస్తున్నవేళ.. కేరళ ప… Read More
Nusrat Jahan: ఎంపీగా బిజీ బిజీ, కానీ ఏడాదికి రెండు సినిమాలు, న్యూ ఇయర్ డెసిషన్ఒకేసారి రెండు పనులు చేయడం అసాధ్యం.. అదీ భిన్న రంగాల్లో రెండు పనులు చేపట్టడం సాధ్యం కాదు. సాధారణంగా ఒక ఫీల్డ్ నుంచి వచ్చి మరో ఫీల్డ్లోకి మారే సమయంలో ఇ… Read More
ఎయిరిండియా స్కాం: చిదంబరంను ప్రశ్నించిన ఈడీన్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఏవియేషన్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం విచ… Read More
0 comments:
Post a Comment