ధారవాడ/బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశీర్వాదం ఉన్నంత వరకూ మా సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. సిద్దరామయ్య తనకు సొంత అన్నతో సమానం అని, ఆయనకు మాకు మద్య ఎలాంటి అభిప్రాయవిభేదాలు లేవని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. ధారవాడ జిల్లా కుందగోళ్ లో సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వరయంలో భారీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyhIQS
సిద్దరామయ్య ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం సేఫ్: సీఎం కుమారస్వామి, సొంత అన్న, కేంద్రం మోసం!
Related Posts:
వైసీపీ నేత పిల్లి సుభాష్ ఇంట విషాదం - బ్రెయిన్ స్ట్రోక్తో ఎంపీ సతీమణి కన్నుమూతవైసీపీ సీనియర్ నేత, సీఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సుభాష్ సతీ… Read More
అవుట్ డేటెడ్ బుర్రను వాడుతూ చంద్రబాబును మించిపోయిన నారా లోకేష్: సాయిరెడ్డి సెటైర్లుఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నాలను ఆరంభించినప్పటి నుంచీ అమరావతి ప్రాంత రైతుల వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన కా… Read More
అమరావతి నిరసనలకు 300 రోజులు: ప్రదర్శనల హోరు.. నినాదాల జోరు: తీవ్ర ఉద్రిక్తతఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తరువాత.. అమరావతి ప్రాంతం నిప్పుల కుం… Read More
ఏపీలో దారుణం: ఆడవాళ్లను అంగడి సరుకులా - ఆర్థిక నేరాల్లో టాప్ - ఎన్సీఆర్బీ రిపోర్టులో సంచలనాలుదేశంలో వివిధ రకాల నేరాలకు సంబంధించి జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజాగా 2019 సంవత్సరానికి సంబంధించిన నివేదికను వెలువరించింది. అందులో ఆ… Read More
జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు: తీవ్ర ఆరోపణలు: సమగ్ర విచారణ: ప్రశాంత్ భూషణ్, ఐవైఆర్అమరావతి: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ..కలకలం రేపుతోంది. దేశ… Read More
0 comments:
Post a Comment