విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో మరోసారి గంజాయి గుప్పు మంది. గంజాయి ఘాటు నషాళానికి అంటుకుంటోంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన టన్నుల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి వెలుగు చూడటం- చివరికి పోలీసులను కూడా నివ్వెరపరుస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hn0aNL
విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి గుప్పు: టన్నులు..టన్నులు సీజ్!
Related Posts:
కరోనా ఉంది, ఎన్నికలు కుదరవు -నిమ్మగడ్డకు తేల్చిచెప్పిన నీలం -కేంద్రం వద్దకా? కోర్టు మెట్లా?ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణపై నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నిర్వహణపై కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు జగన్ సర్కార… Read More
కరోనా కట్టడిలో కీలకంగా బీసీజీ వ్యాక్సిన్: వృద్దులలోనూ సానుకూల ఫలితాలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగితేలుతున్న… Read More
ఏపీ పోలీసుల అరుదైన ఘనత - దేశంలోనే నంబర్ 1 - అవార్డుల పంట - సీఎం జగన్ అభినందనలుఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో పోలీస్ శాఖల్లో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన అవార్డుల్లో ఏ… Read More
ఆరోగ్య సేతు యాప్ రూపకర్తలు ఎవరు... ఎట్టకేలకు వివరణ ఇచ్చిన కేంద్రం... ఇలా రూపకల్పన..ఆరోగ్య సేతు యాప్ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర … Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 26వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు తగ్గించనప్పటికీ.. కరోనా కొత్త పాజిటివ్ కేసులు మాత్రం భారీగా పెరగడం … Read More
0 comments:
Post a Comment