లక్నో: పోలింగ్కు ముందు రోజు రాత్రి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు..ఓటరు స్లిప్పులను పంచుతారు. స్లిప్పులతో పాటు కరెన్సీ నోట్లను కూడా ఇస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటరు స్లిప్పులు, కరెన్సీ నోట్లతోనే సరి పుచ్చుకోలేదు ఓ జాతీయ పార్టీ కార్యకర్తలు. నోటు కోసం చేయి చాచిన ఓటర్ల చూపుడు వేలికి ఇంకు పూసేశారు. ఓటు వేశారనడానికి గుర్తుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hqrxrp
పోల్ మేనేజ్మెంట్: రూ.500 ఇచ్చారు..వేలికి ఇంకు పూశారు! ఇంకెలా ఓటేస్తారు?
Related Posts:
ఇంత దారుణమా.. అలాంటి ప్రచారం చేయడానికి సిగ్గు లేదా : చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కన్నబాబువైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు,విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు.ట్రంప్ పర్యటనలో సీఎం వైఎస్ జగన్కు ఆ… Read More
తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవార… Read More
చిన్నారి కడుపులో 4.5సెం.మీ సూది.. నిమిషాల్లో తొలగించిన వైద్యులు..ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్రతీ క్షణం వాళ్లను గమనిస్తూ ఉండాలి. లేదంటే చేతికి దొరికిన వస్తువును నోట్లో పెట్టేసుకోవడం.. స్టూల్స్,బల్లలు ఎక్కి కిందపడటం..… Read More
కన్నీళ్లకే కన్నీళ్లు...ఎంత తల్లడిల్లిపోయిందో చిట్టితల్లి: పనిమనిషిగా తెచ్చి జీవచ్ఛవంలా మార్చారుహైదరాబాద్: హైదరాబాద్లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. మానవత్వం మరిచి చిన్నారిపై దాష్టీ… Read More
కేంద్రానికి షాక్: ఎన్ఆర్సీ వ్యతిరేక తీర్మానానికి బీహార్ అసెంబ్లీ ఆమోదం, ఎన్పీఆర్కు సవరణలుపాట్నా: మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాకిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. మంగళవారం బీహార్ అసెంబ్లీలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజ… Read More
0 comments:
Post a Comment