Tuesday, April 2, 2019

మోదీ ఖ‌బ‌డ్దార్ : ప‌వ‌న్ కు ఓటేస్తే ఏం లాభం : సినిమాల్లేకే..మోహ‌న్‌బాబు ఇలా : చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

టిడిపి అధినేత చంద్ర‌బాబు ప్ర‌ధాని మోదీ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌ ద్రోహి అని బాబు వ్యాఖ్యానించారు. ప‌రోక్షంగా మోహ‌న్‌బాబు పై విమ‌ర్శ‌లు చేసారు. సినిమాల్లేక‌నే వ‌ల‌స ప‌క్షులు వ‌చ్చాయ‌న్నారు. ఇక‌, ప‌న‌వ్ క‌ళ్యాన్ కు ఓటేస్తే ఏం లాభ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHoiOq

Related Posts:

0 comments:

Post a Comment