ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టిడిపి నేత వాసుపల్లి గణేష్ ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ తో భేటీ అయిన ఆయన వైసీపీ పట్ల తన సానుకూలతను వ్యక్తం చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ బాటలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న టిడిపి నేతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HE7wZ
సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ .. అనుకున్నట్టుగానే !!
Related Posts:
అపార్ట్మెంట్పైనుంచి పడి ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతిగుంటూరు: నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఐఐటీ విద్యార్థి అపార్ట్మెంట్ నుంచి కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరుకు చెందిన గ… Read More
విషాదం.. మృతదేహాన్ని తరలిస్తూ మృత్యు ఒడిలోకి... ఇద్దరి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం...ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నుంచి జిల్లాలోని స్వగ్రామానికి తరలిస్తుండగా... ఆ వాహనం లార… Read More
జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?2020 చివరి నెలలు బిలియనీర్ ‘జాక్ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్ డాలర్లను నష్టపోయారు. భార… Read More
ఆ పాపం వూరికే పోదు... అడ్రస్ లేకుండా పోతారు... కేసీఆర్కు బండి సంజయ్ శాపనార్థాలు...తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమవుతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ సమస్యలను పరిష్కరించే ఉద్దేశ… Read More
బజారు మనుషుల్లా వారిద్దరూ: రామతీర్థం ఉదంతంపై హోం మంత్రి సుచరిత ఏం చెబుతున్నారు?అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దేవాలయాలను పరిరక్షించడాని… Read More
0 comments:
Post a Comment