ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టిడిపి నేత వాసుపల్లి గణేష్ ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్ తో భేటీ అయిన ఆయన వైసీపీ పట్ల తన సానుకూలతను వ్యక్తం చేశారు. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ బాటలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న టిడిపి నేతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32HE7wZ
Saturday, September 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment