హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందకు ఉదయం తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UR6vWg
Wednesday, May 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment