శ్రీలంక బాంబు పేలుళ్ల తర్వాత భారత దేశంలోని హిందూ ప్రచార గ్రూపుల్లో కదలిక మొదలైంది. ఈనేపథ్యంలో శ్రీలంకలో విధించినట్టుగానే తీవ్రవాదాన్ని తగ్గించేందుకు గాను ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాల తోపాటు ముఖాన్ని కప్పే వస్త్రాలను పబ్లిక్ ప్రాంతాలు, ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఇనిస్టిట్యూట్స్ లలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ హిందూసేన అనే గ్రూప్ హోంమంత్రిత్వ శాఖకు లేఖను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vtOPpD
ఇండియాను తాకిన బుర్ఖాలు, ముసుగుల నిషేధం
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం వెనుక పెద్ద కథ ఉందని సమాచారం. పక్క నియోజక వర్గాల మీద ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పెత్తనం చెలాయిం… Read More
పెళ్లి పీటలెక్కనున్న పటీదార్ ఉద్యమనేత, 27న హార్ధిక్ పటేల్ 'పెళ్లి'అహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈనెల 27న పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు … Read More
దశాబ్దాలకాలం పాటుగా అమెరికా ఉత్తర కొరియా మధ్య రహస్య చర్చలుఓ వైపు అగ్రరాజ్యం అమెరికా... మరోవైపు ఆ దేశాన్నే గడగడలాడించిన ఉత్తర కొరియా. రెండు దేశాల అధినేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. అణ్యాయుధ… Read More
మమత ఇలాఖాలో కమలాధిపతి... రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షాకోల్కతా: లోక్సభ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్ నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. బ… Read More
'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన… Read More
0 comments:
Post a Comment