Tuesday, April 30, 2019

ఎమ్మెల్యేల రహస్య చర్చలు: తెర మీదకు ఆపరేషన్ కమల, సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు!

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మీద తిరుగుబాటు చెయ్యడంతో అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో గుబులు మొదలైయ్యింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, మరో ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి రహస్యంగా చర్చించడంతో ఆపరేషన్ కమల తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడానికి ఒంటికాలి మీద నిలబడిన ఎమ్మెల్యే రమేష్ జారకిహోళితో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JaliZQ

Related Posts:

0 comments:

Post a Comment