ఢిల్లీ : కేబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్షా వరుసగా రెండోరోజు సుదీర్ఘ మంతనాలు జరిపారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చోపచర్చల అనంతరం మంత్రుల పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఈసారి 50 నుంచి 60 మందికి అవకాశం దక్కనుందని సమాచారం. అయితే కీలక శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WeJgLw
Thursday, May 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment