బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి వారి పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల శాసన సభ నియోజక వర్గాల్లో 15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి భారత్ ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప ఎన్నికలు తేదీ ప్రకటించడంతో రెబల్ ఎమ్మెల్యేలు షాక్ కు గురైనారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vez3Lm
Saturday, September 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment