Monday, May 27, 2019

ఎన్డీఏ 250 సీట్ల ద‌గ్గ‌ర ఆగిపోయి ఉండాల్సింది..ఇన్ని రావ‌నుకున్నా! అయినా వ‌దిలి పెట్ట‌ను!

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్త‌గా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూట‌మికి ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేద‌ని కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఎన్డీఏ మెజారిటీ 250 స్థానాల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఆగిపోయి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చి ఉంటే.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తేనే.. తాము

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YQxNyE

Related Posts:

0 comments:

Post a Comment