ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రధాని మోదీ..ఎన్నికల సంఘం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ పార్టీ సమావేశాలు..మీడియా తో మాట్లాడే సమయంలో ఆరోపనలు చేసిన చంద్రబాబు..ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వార్ ప్రకటించారు. దేశ ప్రజలు ప్రధానిగా మోదీని తిరస్కరించటం ఖాయమని పేర్కొన్నారు. మోదీని తిరస్కరించం ఖాయం..తాజా ఎన్నికల్లో బీజీఏ ఓడిపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E5l9DY
ఫలితాలు మరో 6రోజులు ఆగితే ఏమవుతుంది: మోదీ ఓటమి ఖాయం: చంద్రబాబు ట్విట్టర్ వార్..!
Related Posts:
బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల ముష్టియుధ్దం, కోర్టులో హాజరైన గణేష్, గురుశిష్యుల సవాల్ !బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మీద బాటిల్ తో దాడి చేసి పిడుగుద్దులతో దాడి చేసి హత్యాయత్నం చేశారని నమోదైన కేసులో నిందితుడిగా ఆ… Read More
శభాష్ : మొసలి బారినుండి చెల్లెను కాపాడిన 15 ఏళ్ల బాలుడుకుటుంబ సభ్యులు ఎంతటి ప్రమాదంలో ఉన్నా మన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మన రక్తసంబంధం కాబట్టి. అలానే ఫిలి… Read More
ఎవరీ డొక్కా సీతమ్మ! జనసేన ఆహార శిబిరాలు ప్రారంభం..భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపిన పవన్అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ వి… Read More
వంశీ స్వరం ఎలా మారింది.. 10 రోజుల్లో ఏం జరిగింది..ప్రజల నుంచి వ్యతిరేకతేనా..?గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీని వీడితో టీడీపీ వచ్చే నష్టమేమి లేదని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అలాగే అధికార వైసీపీకి చేకూరే… Read More
pawan kalyan on jagan: సూట్కేసులు, కోర్టు కేసులు.. జగన్ సంక్షేమాన్ని మరిచారని విమర్శజగన్ సర్కార్పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు నెలల పాలనలో సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. భవన నిర్మాణ కా… Read More
0 comments:
Post a Comment