గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీని వీడితో టీడీపీ వచ్చే నష్టమేమి లేదని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అలాగే అధికార వైసీపీకి చేకూరే ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, పార్టీపై విమర్శలు చేయడంతో చర్యలు తీసుకున్నట్టు వివరించారు. సస్పెండ్ చేశామని.. అందుకు వంశీ ఇచ్చే వివరణను బట్టి చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KmuXww
వంశీ స్వరం ఎలా మారింది.. 10 రోజుల్లో ఏం జరిగింది..ప్రజల నుంచి వ్యతిరేకతేనా..?
Related Posts:
ప్రధాని మోడీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించనున్నారా?: నిజమెంత?న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 360 కింద దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారనే వార్త ప్రచారం జరుగుతోంది. సోసల్ … Read More
కరోనా కట్టడిలో మీ భాగస్వామ్యం: జాగ్రత్తచర్యలను సెల్ఫీలు తీసి వన్ ఇండియాకు పంపండి..!ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ప… Read More
భారత తొలి కరోనా టెస్టింగ్ కిట్ రెడీ: ధర రూ. 80వేలు, 100 మందికి పరీక్షలు చేయొచ్చుముంబై: మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా తొలి కొవిడ్-19 టెస్టింగ్ కిట్ తయారు చేసింది. దీనికి ఇండియ… Read More
సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ.2కోట్లు.. ఉద్యోగ సంఘాలు భారీగా రూ.48 కోట్లు..కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు మద్దతిస్తూ, వైద్య సదుపాయాల కల్పన కోసం తమ వంతు సాయంగా దాదాలు విరాళాలు ప్రకటిస్తున్న… Read More
ఆన్ లైన్ షాపింగ్ తో కరోనా ప్రమాదం .. అదెలాగంటేప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక దీంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా మృతి చెంద… Read More
0 comments:
Post a Comment