గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీని వీడితో టీడీపీ వచ్చే నష్టమేమి లేదని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అలాగే అధికార వైసీపీకి చేకూరే ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, పార్టీపై విమర్శలు చేయడంతో చర్యలు తీసుకున్నట్టు వివరించారు. సస్పెండ్ చేశామని.. అందుకు వంశీ ఇచ్చే వివరణను బట్టి చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KmuXww
వంశీ స్వరం ఎలా మారింది.. 10 రోజుల్లో ఏం జరిగింది..ప్రజల నుంచి వ్యతిరేకతేనా..?
Related Posts:
Tirupati రుయా మృతుల సంఖ్యపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు: కోర్టును ఆశ్రయిస్తాం: అంతా ఐదునిమిషాల్లోనే..!తిరుపతి: రుయా హాస్పిటలో సోమవారం ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు బంధువులు స్పందించారు. ప్రభుత్వం, వైద్య సిబ్బందిపై తీవ్ర ఆ… Read More
ఎవరెస్ట్ అధిరోహకులూ ఖాళీ ఆక్సిజన్ ట్యాంక్స్ తిరిగి తీసుకురండి: కరోనా బాధితుల కోసం నేపాల్ రిక్వెస్ట్ఖాట్మాండ్: నేపాల్ దేశంలోనూ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీంతో కరోనా బాధితులు పెరిగిపోయి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత… Read More
Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!చెన్నై: మొదటి భర్త కుమార్తెతో కలిసి భార్య ఆమె రెండో భర్తతో నివాసం ఉంటున్నది. తన భార్య మొదటి భర్తకు పుట్టిన కుమార్తెను అతను సొంత కుమార్తెలాగా చూసుకుంటు… Read More
కరోనా కట్టడి సక్సెస్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: మహారాష్ట్ర వెనక్కి..సౌత్ స్టేట్ టాప్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా రెండోరోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొద్దిరోజులుగ… Read More
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషమంనెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మరణించారు. మరొకరి పరిస్థి… Read More
0 comments:
Post a Comment