గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీని వీడితో టీడీపీ వచ్చే నష్టమేమి లేదని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అలాగే అధికార వైసీపీకి చేకూరే ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, పార్టీపై విమర్శలు చేయడంతో చర్యలు తీసుకున్నట్టు వివరించారు. సస్పెండ్ చేశామని.. అందుకు వంశీ ఇచ్చే వివరణను బట్టి చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KmuXww
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment