కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతనిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. అతను కృష్ణగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ సంఘటన నదియా జిల్లాలోని, కృష్ణగంజ్ నియోజకవర్గం పరిధిలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SsvkvC
పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యే దారుణ హత్య, పాయింట్ బ్లాంక్లో కాల్చారు
Related Posts:
చింతమనేనికి చిరిగింది..! ఇక యరపతినేని కోసం పోలీసులు ఎదురుచూపు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తర్వాత టీడీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇప్పుడు చింతమనేని రిమాండ్లో ఉండటంతో ప… Read More
నిర్మలా సీతారామన్ కు బ్యాంకు ఖాతాదారుల నిరసన సెగ: ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడతానంటూ హామీముంబై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఖాతాదారుల సెగ తగిలింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముంబైకి వచ్చిన ఆమెకు పంజాబ్ మహా… Read More
సీఎం పదవికి సొంత పార్టీ ఎంపీలు ఎసరు, నా సత్తా తెలుసు, భయపడను, హైకమాండ్ !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించడానికి సొంత పార్టీ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల… Read More
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై సల్మాన్ ఖుర్షిద్ సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఫల్యాలను గుర్తించడంలో జాప్యం కారణం… Read More
మా నోరు మూయించలేరు: ప్రముఖులపై దేశద్రోహం కేసుపై కొత్త ప్రకటనముంబై: దేశంలో జరుగుతున్న మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రముఖులపై దేశద్రోహం నేరం నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్… Read More
0 comments:
Post a Comment