Sunday, February 10, 2019

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యే దారుణ హత్య, పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతనిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. అతను కృష్ణగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ సంఘటన నదియా జిల్లాలోని, కృష్ణగంజ్ నియోజకవర్గం పరిధిలోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SsvkvC

Related Posts:

0 comments:

Post a Comment