అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు ఆదివారం (ఫిబ్రవరి 10) నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటనను వారు ఊహించిన దాని కంటే విజయవంతం చేయాలని ఏపీ బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు కావడం, ఇన్నాళ్లు మోడీని,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SmbiTq
అన్నీ చెప్పేస్తారు!: నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
Related Posts:
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ .. రేపటికి వాయిదాజగన్ అక్రమాస్తుల కేసుల విచారణ శరవేగంగా సాగుతుంది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రజా ప… Read More
సమాజంలో ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చు.!ది బ్యూటీఫుల్ వరల్డ్ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతిన్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్త… Read More
కరోనా పుట్టుకపై అనూహ్య రిపోర్ట్ -వూహాన్ ల్యాబ్లో లీకేజీ వల్ల కాదన్న WHO -చైనా చెప్పిందే నిజం!తను మాత్రం సేఫ్గా ఉండి, ప్రపంచ దేశాల పుట్టి ముంచడానికే కరోనా మహమ్మారిని జీవాయుధంగా చైనా ప్రయోగించిందా? వూహాన్ సిటీలో అసహజమైన ప్రయోగాలు చేస్తున్న క్రమ… Read More
అనసూయ రియాక్షన్: ఈ సారి నెటిజన్లపై కాదు, మనం ఏం చేస్తున్నామని అంటూ..యాంకర్ అనసూయ రూటు మార్చారు. అంటే నెటిజన్లపై విరుచుకుపడటమే కాదు.. ప్రకృతి విపత్తులపై కూడా స్పందిస్తున్నారు. ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనపై … Read More
ఓటేసీ చనిపోయిన వృద్దురాలు.. ఎక్కడంటే..ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ బట్టి అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. టీడీపీ… Read More
0 comments:
Post a Comment